ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగంపేటలో రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-11-19T00:30:49+05:30

కొనుగోలు కేంద్రంలో ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని మండలంలోని లింగంపేటలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు.

లింగంపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందుర్తి, నవంబర్‌ 18 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని మండలంలోని లింగంపేటలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 43 కిలోలు తూకం వేస్తున్నారన్నారు. 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు చిలుక పెంటయ్య, నాయకులు గాజుల సత్తయ్య, ఎల్ల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising