ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

ABN, First Publish Date - 2022-10-05T05:45:11+05:30

మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ సారంగ పాణి అన్నారు.

ఉత్సవాల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ, తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏసీపీ సారంగపాణి

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు 4: మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ సారంగ పాణి అన్నారు. మంగళవారం ఏసీపీ మండల కేంద్రంలోని జమ్మి పూజ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఏసీపీ మాట్లాడు తూ మండల ప్రజలకు దుర్గామాత, దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో అత్యంత ప్రధాన మైన గొప్ప పండుగ దసర అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో శాంతియు తంగా పండుగ జరుపుకోవాలన్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మండల ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ అనుపమ, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రాజా వర్ధన్‌, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవిరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T05:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising