ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-01-24T06:13:45+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ టౌన్‌, జనవరి 23:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం   భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు.  అనంతరం అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కొవిడ్‌ నేపథ్యంలో రాజన్న ఆలయంలోకి వచ్చే భక్తులకు  సిబ్బంది  టెంపరేచర్‌  పరీక్షించారు. మాస్కు లేని భక్తులను ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. మాస్కు ధరించాలని సిబ్బంది భక్తులకు  అవగాహన కల్పించారు.   భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-24T06:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising