ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న జాతరలో కిక్కిరిసిన భక్తులు

ABN, First Publish Date - 2022-01-27T06:11:29+05:30

మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది.

పట్నాలు వేస్తున్న ఒగ్గు పూజారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పట్నాలు, బోనాలు సమర్పణ

ఓదెల, జనవరి 26: మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి సాగే వనదేవతల జాతర సందర్భంగా భక్తులు ముందుగా మల్లన్న ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  ఆలయంలో భక్తులు పట్నాలు, బోనాలు, కోడె మొక్కులను సమర్పించారు. 

Updated Date - 2022-01-27T06:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising