ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-08-20T05:13:52+05:30

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, ఆగస్టు 19 :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం  భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు.  తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. ప్రధాన ఆలయంలో  స్వామివారి అభిషేక పూజ, అన్నపూజ, బాలాత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించడంతో పాటు ఆలయ ఆవరణలో నిలువెత్తు బెల్లం పంచారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-08-20T05:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising