ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులకు అందుబాటులో స్వామివారి రాగి నాణేలు

ABN, First Publish Date - 2022-08-16T06:25:27+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ప్రతిమలతో కూడిన రాగి నాణేలను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు గ్రాముల రాగితో రాజరాజేశ్వరస్వామి, నందీశ్వర ప్రతిమలతో కూడిన నాణేలను ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి సోమవారం విడుదల చేశారు.

కాయిన్‌ కొనుగోలు చేస్తున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, ఆగస్టు 15: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ప్రతిమలతో కూడిన రాగి నాణేలను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు గ్రాముల రాగితో  రాజరాజేశ్వరస్వామి,  నందీశ్వర ప్రతిమలతో కూడిన నాణేలను ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి సోమవారం విడుదల చేశారు. తొలి నాణేన్ని ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌ చేతుల మీదుగా ఈవో రమాదేవి అందుకున్నారు. ఒక్కో నాణేన్ని 70 రూపాయల చొప్పున ఆలయ ప్రచార శాఖలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, అర్చకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising