ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి కబ్జా చేశారని ఆందోళన

ABN, First Publish Date - 2022-05-22T05:24:42+05:30

కొంత మంది నాయకులు తన భూమి కబ్జా చేశారంటూ తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావ్‌పల్లె గ్రామానికి చెందిన జనగం నర్సవ్వ కుటుంబం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగింది.

తహసీల్దార్‌ కార్యలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధిత కుంటుంబం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంగళ్లపల్లి, మే 21: కొంత మంది నాయకులు తన భూమి కబ్జా చేశారంటూ తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావ్‌పల్లె గ్రామానికి చెందిన జనగం నర్సవ్వ కుటుంబం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగింది.  బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం 3 ఎకారాల  భూమిని కోనుగోలు చేశామని, అప్పటి నుంచి కాస్తులో ఉన్నామని అన్నారు. ఇప్పటికే  శ్మశాన వాటిక కోసమని బలవంతంగా పది గుంటల స్థలాన్ని తీసుకున్నారన్నారు.   కొంత మంది టీఆర్‌ఎస్‌ నాయకులు 20 గుంటల భూమిని కబ్జా చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ సదానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.

Updated Date - 2022-05-22T05:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising