ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి

ABN, First Publish Date - 2022-02-28T06:33:06+05:30

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులతో మర్యాదరగా ప్రవర్తించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్పీ రాహుల్‌ హెగ్డే

వేములవాడ, ఫిబ్రవరి 27 : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులతో మర్యాదరగా ప్రవర్తించాలని  ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. మహాశివరాత్రి జాతర బందోబస్తు విధుల కోసం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రకాంత్‌, పట్టణ సీఐ వెంకటేశ్‌, రూరల్‌ సీఐ బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-28T06:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising