ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: తెలంగాణను అందరూ శ్రీలంకలా ఊహించు కుంటున్నారు

ABN, First Publish Date - 2022-08-25T16:31:38+05:30

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ (Karimnagar): శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం కేసీఆర్ (CM KCR).. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మేధావులు, ప్రజలు ఈ నిర్బంధాలు గమనించాలన్నారు. అందరూ తెలంగాణను శ్రీలంకలా (Srilanka) ఊహించు కుంటున్నారని, మునావర్ ఫారూఖ్ (Munawar Farooq) ఆహ్వానంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ (KTR) పాత్ర ఉందని ఆరోపించారు. పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని, ఎంఐఎం (MIM) మత విద్వేషాలు రెచ్చ గొట్టి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని మతాలు బాగుండాలని బీజేపీ (BJP) చెప్పే విషయాలు ముస్లింలు కూడా ఆలోచిస్తున్నారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.

Updated Date - 2022-08-25T16:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising