ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు?: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-08-01T17:02:12+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ (Karimnagar): ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ (Triple IT) విద్యార్థుల సమస్యలు సీఎంకు కనపడవా? అని నిలదీశారు. బాసర (Basara)లో కావాలనే ఫుడ్ పాయిజన్ (Food poisoning) చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) ఆ ఫుడ్ తింటదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీల్లో టీఆర్ఎస్ (TRS) నేతలకు పార్ట్‌నర్ షిప్ (Partner ship)ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎక్కువ అయ్యిందని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2022-08-01T17:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising