ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-10-01T05:13:56+05:30

నాలుగేళ్లుగా ఎంతో మంది ఆసరా పెన్షన్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 30: నాలుగేళ్లుగా ఎంతో మంది ఆసరా పెన్షన్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నాయకులు సమద్‌ నవాబ్‌, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, రహమత్‌ హుస్సేన్‌, ఎండి.తాజ్‌, నిహాల్‌ అహ్మద్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-10-01T05:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising