ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరవధిక నిరాహార దీక్ష వాయిదా

ABN, First Publish Date - 2022-07-11T05:58:45+05:30

సింగరేణి కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై ఈనెల 11 నుంచి ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్య క్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల రాజారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి  

గోదావరిఖని, జూలై 10 : సింగరేణి కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై ఈనెల 11 నుంచి ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్య క్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక శ్రాఇమక భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017లో ఇచ్చిన హామిలు మారుపేర్ల సరి, ఉద్యోగ వయోపరిమితి పెంపు, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షను వాయిదా వేసినట్టు, భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా ఈ దీక్షను 20కి వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్‌, మేదరి సారయ్య, ఆరెపల్లి రాజమౌళి, ఉల్లి మొగిలి, వెంకన్న, కొమురయ్య, తోట నరహరిరావు, రాజేందర్‌, బాలాజీ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-11T05:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising