ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-28T04:53:01+05:30

అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్‌ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేశారు.

ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న మసీదు కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, మే 27 :   అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానిక మసీద్‌ కమిటీ సభ్యులు ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేశారు.   ఈ సందర్భంగా మసీద్‌ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25న కరీంనగర్‌లో  హిందూ ఏక్తా యాత్రంలో కరీంనగర్‌ ఎంపీ బండి  సంజయ్‌ ముస్లింల మనోభావాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారన్నారు.  కార్యక్రమంలో సిరిసిల్ల మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్‌ యూసుఫ్‌, సభ్యులు ఉన్నారు.

 

Updated Date - 2022-05-28T04:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising