ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళిదాస్‌ వర్సిటీ వీసీగా నల్లగొండ వాసి

ABN, First Publish Date - 2022-01-12T08:44:06+05:30

సంస్కృతం భాషలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ పెన్నా మధుసూదన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంస్కృతం భాషలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ పెన్నా మధుసూదన్‌.. కవికుల గురు కాళిదాస్‌ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్‌, మహారాష్ట్ర) ఉపకులపతిగా నియమితులయ్యారు. ప్రస్తుత వీసీ రాజీనామా చేయడంతో ఆరు నెలల కాలానికి తనను వీసీగా నియమించారని మధుసూదన్‌ మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన ఆయన.. సంస్కృతంలో పలు రచనలు చేశారు. ఆయన రచించిన ‘ప్రద్నచక్షం’ అనే సంస్కృత ఇతిహాస కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదే యూనివర్సిటీకి పలుమార్లు ఆయన ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా ేసవలందించారు.

Updated Date - 2022-01-12T08:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising