ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపం లేదు: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-24T18:41:02+05:30

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)లో లోపం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)లో లోపం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదలు (Godavari floods) మానవ తప్పిదం కాదని, ప్రకృతి విపత్తు అని చెప్పారు. నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌ కట్టడానికే 30 ఏళ్ల పట్టిందని విమర్శించారు. తాము మూడేళ్లలోనే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కొందరు సైంధవ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. వరదల వల్ల పంటనష్టం జరగలేదని, ఇది ఇష్యూ కాదని నిరంజన్‌రెడ్డి తోచిపుచ్చారు.

Updated Date - 2022-07-24T18:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising