ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం

ABN, First Publish Date - 2022-07-07T01:29:54+05:30

వరంగల్ : కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు జూలై 7 నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై కాకతీయుల వారసులు కాలు మోపబోతున్నారు. 22వ తరం వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌లో ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు జూలై 7 నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై కాకతీయుల వారసులు కాలు మోపబోతున్నారు. 22వ తరం వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌లో ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం ఆయనను అశ్వక దళంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. 700 మంది పేరిణి కళాకారులతో మహా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కోటలో అశ్వక విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి. 

Updated Date - 2022-07-07T01:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising