ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలపై High courtలో కేఏ పాల్ పిటిషన్

ABN, First Publish Date - 2022-04-27T18:42:22+05:30

టీఆర్‌ఎస్ ప్లీనరీ పేరుతో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ పేరుతో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ పార్టీ ఉల్లఘించిందని పాల్ పేర్కొన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నవి తొలగించాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్లాసిఫైడ్స్‌తో ప్రచారం చేసుకోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని పిటిషనర్ వాదనలు వినిపించారు. రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు. 

Updated Date - 2022-04-27T18:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising