ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌తోనే రైతులకు న్యాయం: చిన్నారెడ్డి

ABN, First Publish Date - 2022-03-03T23:47:29+05:30

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ఉద్యమం చేయడంతో రైతులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ఉద్యమం చేయడంతో రైతులకు న్యాయం జరిగిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. ఖరీఫ్‌లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, తుఫాన్ వల్ల ధాన్యం తడిసి రైతులకు చాలా నష్టం జరిగిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు  చేయాలని రేవంత్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ ఉద్యమం చేసిందన్నారు. యాసంగిలో వరి వేయవద్దంటూ ప్రభుత్వం ప్రచారం చేయడంతో వరి విస్తేర్ణం బాగా తగ్గిందన్నారు. వరి ధాన్యం కొనాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-03-03T23:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising