ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరం

ABN, First Publish Date - 2022-04-28T02:34:53+05:30

టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరమయ్యారు. తన కార్యకర్తలు నాయకులపై రాయలసీమ రౌడీలతో.. పోలీసుతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులతో  దాడుల ఏంటీ..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి  చెప్పినా..పోలీసు ఉన్నత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.  అలాగే పోలీసుల దౌర్జన్యాలపై డీజీపీ చెప్పిన స్పందించడం లేదని వాపోయారు. తీవ్రమైన మనోవేదనతోనే తాను ప్లీనరీకి రాలేక పోయానని వెల్లడించారు. 

Updated Date - 2022-04-28T02:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising