ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌గాంధీ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2022-04-04T01:12:09+05:30

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కూతురు, కుమారుడు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కూతురు, కుమారుడు ఉన్నారు. ఢిల్లీలో సోమవారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నుంచి జగ్గారెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జగ్గారెడ్డి.. సోమవారం నాటి సమావేశంలో ఎలా వ్యవహరిస్తారోనన్న ఆసక్తి కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొన్నది.

Updated Date - 2022-04-04T01:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising