ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గం: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-19T23:41:43+05:30

రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagdish Reddy) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: రాష్ట్రంపై కేంద్రం చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagdish Reddy) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం దేశద్రోహం లాంటిదేనని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లలో ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్ లేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకోవాలని చూస్తోందని, పాలనలో కేంద్రం ఫెయిల్‌ అయిందని, సీఎం కేసీఆర్ (CM KCR) పాస్ అవుతున్నారనే బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను ప్రజల్లో ఎండగడతామని జగదీష్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-19T23:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising