ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరగాలి: మంత్రి జగదీష్ రెడ్డి
ABN, First Publish Date - 2022-01-06T00:24:54+05:30
పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
సూర్యాపేట: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థపతి, దేవాదాయ శాఖ అధికారులతో రెండు గంటల పాటు కలియ తిరిగి ప్లాన్ గురించి మంత్రి తెలుసుకున్నారు. మూడు అంతస్తులుగా నిర్మాణంకానున్న సూర్యాపేట వెంకటేశ్వర స్వామి ఆలయంను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరగాలని మంత్రి ఆదేశించారు.
Updated Date - 2022-01-06T00:24:54+05:30 IST