ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్ల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ: ఈటల

ABN, First Publish Date - 2022-07-09T09:01:54+05:30

స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వారిని ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వారిని ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘ఐ స్టాండ్‌ ఫర్‌ వారియర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ‘జైహో’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. నాటి త్యాగధనుల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయాలను, ఆలోచనలను రాబోయే తరాలకు తెలియజేయాలని సూచించారు. 

Updated Date - 2022-07-09T09:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising