ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ జారీ

ABN, First Publish Date - 2022-04-08T00:53:02+05:30

ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ‌ జారీ అయింది. ఎమ్మెల్యేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ‌ జారీ అయింది. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్‌పై నాన్ బెయిలబుల్ వారంట్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ జారీ అయింది. అలాగే నిర్మల్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో విచారణ ముగిసింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల కేసు తీర్పును ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-04-08T00:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising