ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ABN, First Publish Date - 2022-03-08T02:04:30+05:30

తెలంగాణలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై చెన్నై ఎన్జీటీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది.  బయోమైనింగ్ జరిపేందుకు నాలుగు నెలల సమయం కావాలని జీహెచ్‌ఎంసీ కోరింది. అయితే జీహెచ్‌ఎంసీ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. వెంటనే బయో మైనింగ్ ప్రారంభించాలని ఎన్జీటి ఆదేశించింది. 140 కోట్లు టాపింగ్ పెట్టడానికి బదులు బయో మైనింగ్‌కి పెట్టి ఉంటే పర్యావరణానికి బాగుండేదని ఎన్జీటి అభిప్రాయపడింది. బయో మైనింగ్ జరపకుండా జాప్యం చేస్తే భారీ జరిమానా విధించక తప్పదని ఎన్జీటి హెచ్చరించింది. జవహర్ నగర్ డంపింగ్ కారణంగా దుర్గంధం, జల కాలుష్యం, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఎన్జీటిని శంకర్ నారాయణ్, పద్మాచారి, హరివర్ధన్ రెడ్డి బృందం ఆశ్రహించింది. బయో మైనింగ్‌పై జీహెచ్ఎంసీ మార్చి 30వ తేదీలోగా నివేదిక అందించాలని చెన్నై ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-03-08T02:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising