ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలుశిక్ష విధించిన తెలంగాణ వినియోగదారుల కమిషన్

ABN, First Publish Date - 2022-04-29T02:31:56+05:30

జైలుశిక్ష విధిస్తూ తొలిసారి తెలంగాణ వినియోగదారుల కమిషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జైలుశిక్ష విధిస్తూ తొలిసారి తెలంగాణ వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది. ఘరోండ బిల్డర్స్ ఎండీ సునీల్ జె.సచ్‌దేవ్‌కు జైలుశిక్షను కమిషన్ విధించింది. 3 కేసుల్లో 6 నెలల చొప్పున జైలుశిక్షను విధించింది. సొమ్ము తీసుకొని ఫ్లాట్లు అప్పగించడం లేదని ఘరోండ బిల్డర్స్‌పై అభియోగాలు వచ్చాయి. ముగ్గురు బాధితులకు వడ్డీతో సొమ్ము చెల్లించాలని 2017లో కమిషన్ తీర్పు చెప్పింది.  ఐదేళ్లైనా తీర్పు అమలు చేయడం లేదని బిల్డర్‌పై సీఎఫ్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-04-29T02:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising