ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి సభ

ABN, First Publish Date - 2022-10-02T21:13:18+05:30

Hyderabad: గాంధీ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5గంలకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సభకు సినీ నటులు సుమన్, బాబూమోహన్, అలీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: గాంధీ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5గంలకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సభకు సినీ నటులు సుమన్, బాబూమోహన్, అలీ, జేడీ లక్ష్మీనారాయణ, కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, వీహెచ్ హాజరవుతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శాంతిని కోరే ప్రతి ఒక్కరూ జింఖానా సభలు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-10-02T21:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising