ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana రైతులను పంజాబ్ CM ఆదుకుంటారా?: దాసోజు శ్రవణ్

ABN, First Publish Date - 2022-05-20T23:42:20+05:30

పంజాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే.. మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: పంజాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే.. మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయల్లో స్థానం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 194 జీవో ప్రకారం.. కేవలం వెయ్యి మందికి మాత్రమే చెల్లించి, మిగతా 7 వేల మంది కుటుంబాల్లో మన్ను కొట్టారని విమర్శించారు. వడ్ల కొనుగోలు ప్రారంభమై 45 రోజులయితే, ఇంకా 40 శాతం కూడా కొనలేదని చెప్పారు. రైతు భీమా రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 2020 వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు  నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నెల రోజులు పాటు తమ పార్టీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - 2022-05-20T23:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising