ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది ముమ్మాటికీ వనమా కుటుంబం చేసిన హత్యే: విజయశాంతి

ABN, First Publish Date - 2022-01-08T01:44:09+05:30

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబానికి ఎదురైన విషాద ఘటనపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాన నిందితుడైన వనమా రాఘవను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. రామకృష్ణ కుటుంబానిది ఆత్మహత్య కాదని వనమా కుటుంబం చేసిన హత్యని విజయశాంతి ఆరోపించారు.



Updated Date - 2022-01-08T01:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising