ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ అన్నం కేసీఆర్ తింటే విద్యార్థుల ఇబ్బందులు తెలుస్తాయి: విజయశాంతి

ABN, First Publish Date - 2022-04-11T01:39:12+05:30

హైదరాబాద్: తెలంగాణ‌లోని గురుకులాలకు సన్న బియ్యం అందిస్తామ‌ని గొప్పలు చెప్పిన కేసీఆర్ దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ‌లోని గురుకులాలకు సన్న బియ్యం అందిస్తామ‌ని గొప్పలు చెప్పిన కేసీఆర్ దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అన్నం ముద్దముద్దగా, బంకబంకగా ఉండటంతో తినలేక విద్యార్ధులు తిప్పలు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఒకసారి ఆ అన్నం తింటే విద్యార్థుల ఇబ్బందులేంటో తెలుస్తాయన్నారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లకు నూక బియ్యం, దొడ్డు బియ్యం పంపుతుండగా... ఇప్పుడు గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల తిండితో ఆట‌లాడవద్దని విజయశాంతి సూచించారు.  



Updated Date - 2022-04-11T01:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising