ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీఎం కేసీఆర్‌కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలి’

ABN, First Publish Date - 2022-01-04T18:10:25+05:30

సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం తాగుబోతు రత్నా అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఉజ్మా షకీర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేసిన సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం తాగుబోతు రత్నా అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఉజ్మా షకీర్ అన్నారు. నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద ఏఐసీసీ, టీపీసీసీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆమె మద్యంతో అభిషేకం చేశారు. అలాగే మందు సీసాల దండను వేసి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో  మద్యం బానిసలు పెరిగిపోయారని, నేరాలు అధికమవుతున్నాయని ఉజ్మా షకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-04T18:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising