ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-09-01T22:19:11+05:30

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) బీహార్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishna Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) బీహార్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishna Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని దేశమంతా తిరిగి చెబుతున్నారు. బీహార్‌లో నిన్న కేసీఆర్ మాటలు వినలేక నితీష్కుమార్ లేచి వెళ్లే పరిస్థితి. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అంటే తెలంగాణ రైతులను పట్టించుకోక పోవడమే తెలంగాణ మోడలా?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-01T22:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising