ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ

ABN, First Publish Date - 2022-09-09T22:54:27+05:30

Hyderabad: మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రముఖుంగా ముగ్గురు ముందుకు వచ్చారు. వీరిలో ఒకరి పేరు ఖరారు చేసే అవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రముఖంగా ముగ్గురు ముందుకు వచ్చారు. వీరిలో ఒకరి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. మిగతా ఆశావహులను తప్పించే క్రమంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేపు గాంధీభవన్‌లో భేటీకానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. మునుగోడు టికెట్ ఆశించిన అభ్యర్థులకు సర్దిచెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

Updated Date - 2022-09-09T22:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising