ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దేశ శ్రేయస్సుకు పాటుపడాలి’

ABN, First Publish Date - 2022-08-16T06:35:20+05:30

దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగిం చి సేవలందిస్తున్న సైనికులను మననం చేసుకుంటూ

విద్యార్థులకు బ్యాడ్జీలు పెడుతున్న శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాయత్‌నగర్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగిం చి సేవలందిస్తున్న సైనికులను మననం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ భాద్యతతో దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలని శ్రీనగర్‌, పఠాన్‌కోట్‌ సెక్టార్‌ ఆర్మీ మాజీ మేజర్‌ శివకుమార్‌ విద్యార్థులకు సూచించారు. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఆయన పాల్గొన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలని ఆయన సూచించారు. పాఠశాల డైరెక్టర్‌ మణికొండ ప్రార్ధన, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising