ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద మహిళలను సంపన్నులను చేయడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-12-30T03:37:19+05:30

పేద మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్త్రీనిధి మేనేజింగ్‌ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పేద మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్త్రీనిధితో సత్ఫలితాలు వస్తున్నాయని, మహిళల ఆర్థిక సాధికారత పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని స్త్రీనిధి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, బ్యాంక్‌ డైరెక్టర్లు గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్త్రీనిధి బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 5.5 లక్షల స్వయం సహాయక సంఘాలలో 56 లక్షల మంది మహిళలున్నారని, రుణాలు అందించడంలో, ఆర్థిక చేయుతనివ్వడంలో మరింత శక్తిమంతంగా పనిచేసేందుకు స్త్రీనిధి రుణాలు పెంచాలని మంత్రిని కోరారు.

Updated Date - 2022-12-30T03:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising