ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమోషన్‌ను బలహీనతగా భావించొద్దు..

ABN, First Publish Date - 2022-06-19T14:52:32+05:30

మహిళలు ఎమోషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా భావించవద్దని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. ఆడవారు అంటే ఆది శక్తి అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైనా జైస్వాల్‌ 

హైదరాబాద్/రాయదుర్గం: మహిళలు ఎమోషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా భావించవద్దని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. ఆడవారు అంటే ఆది శక్తి అన్నారు. ‘ఆడవారిని అగ్నితో పోల్చకు ఆరిపోతుంది. పువ్వుతో పోల్చకు రాలి పోతుంది. మంచుతో పోల్చకు కరిగిపోతుంది. ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు అద్బుతంగా ఉండిపోతుంది’ అని అన్నారు. శనివారం నానక్‌రామ్‌గూడ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ గౌలిదొడ్డిలోని భారత్‌ హ్యుందాయ్‌ షోరూమ్‌లో వెన్యూ కొత్త మోడల్‌ కారును ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత్‌ గ్రూప్‌ ఎండీ శ్రీకాంత్‌ కేస, సీజీఎం ఎస్‌.సెసిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-19T14:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising