ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనా టెన్షన్...సెలవులు పొడిగించనున్న సర్కార్

ABN, First Publish Date - 2022-01-11T18:36:16+05:30

తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈనెల 20వ వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. సంక్రాంతిని పండుగ సందర్భంగా ఇప్పటికే  ఈనెల 10 నుండి 16 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని మరో నాలుగు రోజులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-11T18:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising