TS News: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తరుణ్ చుగ్ సమావేశం
ABN, First Publish Date - 2022-09-04T03:09:20+05:30
Hyderabad: బీజేపీ నేత తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నాలుగోదశ ప్రజా సంగ్రామయాత్ర, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి వారితో మాట్లాడారు. పార్టీ పరంగా తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ, అబ్దుల్లాపూర్మెట్లో జరిగే ముగింపు సభకు జన
Hyderabad: బీజేపీ(BJP) నేత తరుణ్ చుగ్ (Tarun chug), పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నాలుగోదశ ప్రజా సంగ్రామయాత్ర, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి వారితో మాట్లాడారు. పార్టీ పరంగా తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ, అబ్దుల్లాపూర్మెట్లో జరిగే ముగింపు సభకు జనసమీకరణపై చర్చించారు.
Updated Date - 2022-09-04T03:09:20+05:30 IST