ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మరోసారి వస్తే బాగోదు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-10-02T19:11:18+05:30

Hyderabad: బీజేపీ కార్యాలయంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రవేశించారు. దీంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగోదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్‌లో ఐబీ వాళ్లను పెడతా సీఎం ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ ఇంటెలిజెన్స్‌వారికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తానంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బీజేపీ కార్యాలయంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రవేశించారు. దీంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగోదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.  ప్రగతిభవన్, తెలంగాణ భవన్‌లో ఐబీ వాళ్లను పెడతా సీఎం ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ ఇంటెలిజెన్స్‌వారికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తానంటూ  కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 

Updated Date - 2022-10-02T19:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising