ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో యాసిడ్‌ తాగిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-09T05:54:28+05:30

మద్యం మత్తులో యాసిడ్‌ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్సూరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో యాసిడ్‌ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామానికి చెందిన పోలేని చిరంజీవి(32) కుటుంబంతో కలిసి ఎల్‌బీనగర్‌, గుంటి జంగయ్యనగర్‌ కాలనీలో ఉంటున్నాడు. పెయింటర్‌గా పని చేస్తున్న చిరంజీవి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి మద్యం తాగిన చిరంజీవి ఇంటికొచ్చేటప్పుడు వెంట యాసిడ్‌ బాటిల్‌ తీసుకొచ్చాడు. మద్యం మత్తులో యాసిడ్‌ తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. 



Updated Date - 2022-08-09T05:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising