ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: జాల్నా- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2022-10-31T10:35:27+05:30

దక్షిణ మధ్య రైల్వే మరఠ్వాడా నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఆదివారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే జెండా ఊపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే మరఠ్వాడా నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఆదివారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే జెండా ఊపి జాల్నా- తిరుపతి రైలు (07414)ను లాంఛనంగా ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. జాల్నా నుంచి ఆదివారం ఉదయం 11.50 గంటలకు బయలుదేరే రైలు పర్బణి, పర్లీ, వైద్యనాధ్‌, బీదర్‌, కలబుర్గి, గుంతకల్‌ మీదుగా తిరుపతికి సోమవారం ఉదయం 9.05 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం సా యంత్రం 6.30గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 6గంటలకు జాల్నాకు చేరుకుంటుందని తెలిపారు.

Updated Date - 2022-10-31T10:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising