TS News: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు
ABN, First Publish Date - 2022-08-13T02:36:53+05:30
Delhi: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త న్యాయమూర్తులుగా ఏనుగుల వెంకట
Delhi: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు ఆరుగురు కొత్త న్యాయమూర్తులను (Judges) నియమించారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త న్యాయమూర్తులుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తిక్, కాజా శరత్, జె. శ్రీనివాసరావు, ఎన్. రాజేశ్వరరావు బాధ్యతలు చేపట్టనున్నారు.
Updated Date - 2022-08-13T02:36:53+05:30 IST