ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతుల చావు కేకలు కేసీఆర్‌కు వినిపించట్లేదా?: షర్మిల

ABN, First Publish Date - 2022-05-26T09:59:42+05:30

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ రైతుల చావులు కనిపించిన కేసీఆర్‌కు తెలంగాణ రైతుల చావు కేకలు వినిపించట్లేదా అంటూ వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ రైతుల చావులు కనిపించిన కేసీఆర్‌కు తెలంగాణ రైతుల చావు కేకలు వినిపించట్లేదా అంటూ వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ధాన్యం ఎప్పుడు కొంటారోనన్న దిగులుతో కామారెడ్డి జిల్లా సంగమేశ్వర గ్రామంలో సిద్ద రాములు అనే రైతు గుండె ఆగిందన్నారు. ఆఖరి గింజ వరకూ కొంటానని చెప్పి ఇప్పుడు కొనకుండా రైతులను పాడె ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-05-26T09:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising