ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: శివునిపల్లి చేరుకున్న బండి సంజయ్

ABN, First Publish Date - 2022-08-26T03:18:09+05:30

Janagama: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి చేరుకున్నారు. రాత్రికి శ్రీఖర పంక్షన్ హాల్ లో బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుపెడతారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Janagama: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి చేరుకున్నారు. రాత్రికి శ్రీఖర పంక్షన్ హాల్ లో బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుపెడతారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని వర్దన్నపేట ఏసీపీ బండి సంజయ్‌కి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఇచ్చిన నోటీసును కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్రకు మార్గం సులువైంది. ఈనెల 27వతేదీ మధ్యాహ్నం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభను నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-08-26T03:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising