ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth tweet: డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏళ్లు గడుస్తున్నా తీరని గోస..

ABN, First Publish Date - 2022-07-25T22:01:01+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై ట్వీట్ (Tweet) చేశారు. ‘‘కాంగ్రెస్ (Congress) హయాంలో సామాన్యుడికి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) ఒక భరోసా... టీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double bedroom houses) ఏళ్లు గడుస్తున్నా తీరని గోస... మొదట డబుల్ బెడ్ రూం ఇస్తానన్నారు... తర్వాత సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తానన్నారు... అదీ లేదు.. ఇదీ లేదు. ‘డబుల్' మోసం (Double fraud) అంటే ఇదే.’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-25T22:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising