ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు చితికిపోయాయి: Revanth reddy

ABN, First Publish Date - 2022-06-02T18:44:44+05:30

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు చితికిపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: టీఆర్ఎస్ (TRS) పాలనలో తెలంగాణ (Telangana) ప్రజల జీవితాలు చితికిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. ప్రజల మీద సీఎం కేసీఆర్ మానసిక భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపిచ్చారు. వ్యవసాయం సంక్షోభంతో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకోడానికి, పార్టీని విస్తరించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రికి ధ్యాస లేదన్నారు. వేలాది మంది రైతులు ప్రభుత్వ సహకారం లేక పెట్టుబడులు నష్టపోయి, పంట చేతికి రాక, చేతికివచ్చిన పంట కొనుగోలు చేసేవాళ్లు లేక.. పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం అందడంలేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Updated Date - 2022-06-02T18:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising