ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

ABN, First Publish Date - 2022-12-09T02:40:28+05:30

హైదరాబాద్‌/కరీంనగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/కరీంనగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహం గురువారం కరీంనగర్‌లో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - 2022-12-09T02:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising