ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ABN, First Publish Date - 2022-12-30T03:38:45+05:30

‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల టన్నుల ధాన్యాన్ని 10.40 లక్షల మంది రైతుల నుంచి సేకరించాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల ఖాతాల్లో రూ.11వేల కోట్లు జమ: గంగుల

హైదరాబాదు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల టన్నుల ధాన్యాన్ని 10.40 లక్షల మంది రైతుల నుంచి సేకరించాం. వీటి విలువ రూ.12,051 కోట్లు కాగా, ఓపీఎంఎ్‌సలో నమోదైన రైతుల వివరాల ఆధారంగా ఇప్పటివరకు రూ.11వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 7,011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను 4,607 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తికావడంతో మూసివేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-30T03:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising