ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లు వేసిన పొన్నాల

ABN, First Publish Date - 2022-07-26T18:36:29+05:30

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) సెటైర్లు వేశారు. మంగళవారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్ష (Satyagraha Initiation)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈడీ (Enforcement Directorate) పిలిస్తే వెళ్ళాలని కొందరు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (M Modi)ది నీచ చరిత్ర అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ (BJP)లో కలుపుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. రాహుల్ (Rahul), సోనియా గాంధీ (Sonia Gandhi)లపై ఈడీ విచారణ కుట్ర పూరితమేనని అన్నారు. మోదీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు. ‘మోదీ... నీ మేకిన్ ఇండియా’ ఎక్కడికి పోయిందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

Updated Date - 2022-07-26T18:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising