ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-04-07T01:45:08+05:30

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకుడు  అచ్చెన్నాయుడు పై మండిపడ్డారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు వందలాది శిలాఫలకాలు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్‌లు వేసిన శిలాఫలకాలను వదలలేదన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టెక్కలి ఆసుపత్రి శిలాఫలకం తానే పగులగొట్టానని, మిస్టర్ అచ్చెన్నాయుడు ఏమి పీక్కుంటావో పీక్కో అని తీవ్రస్థాయలో హెచ్చరించారు. 

Updated Date - 2022-04-07T01:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising